గత నెల రోజులుగా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్కూళ్లు ప్రారంభమైనప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్కాలనీలోని వేంకటేశ్వర
ప్రముఖ నటుడు సోనూ సూద్ (Sonu Sood) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున కుటంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్
తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. అతితక్కువ ఎత్తులో నుంచి ఆలయ గోపురం పైనుంచే విమానం వెళ్లింది. నిజానికి ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు జరగకూడదు అని
సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం 50 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణప�
Venkateswara Swamy Temple | వార్షిక బ్రహ్మోత్సవాలకు దవళగిరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 20 వరకు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
MLC Vani Devi | ప్రభుత్వం పురాతన దేవాలయాల అభివృద్ధి కృషి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి కోరారు. మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలోని చీకటి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడ�
Yacharam | కొత్తపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవం కనులపండువగా సాగింది. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు.
సొంత ఊరికి ఏదైనా చేయాలనుకున్న ఆ వ్యక్తికి ఆలోచన వచ్చిందే అదునుగా తనకున్న వ్యవసాయ భూమిలో 20గుంటల భూమి ఆలయ నిర్మాణంకోసం కేటాయించాడు. తన శక్తి మేరకు సొంత డబ్బులను వెచ్చించి వెంకటేశ్వరస్వామి, అలివేముమంగ పద్�
తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. బుధవారం ఆయాశాఖల అధికారులతో అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి సమీక్ష నిర్వహించారు. పది రోజులపాటు జరిగే దర్శనాల
Tirumala | తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ(Huge Rush ) పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో(Devotees) మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయాయి.