రాజన్న సిరిసిల్ల : లడ్డూ విక్రయాల్లో చేతివాటం చూపిన ఉద్యోగిపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. రికార్డు అసిస్టెంట్, లడ్డూ ప్రసాదం సేల్స్ ఇంఛార్�
కరోనా కారణంగా చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా వాయిదా పడుతున్నాయి. ఇదే దారిలో పెద్ద సినిమాలు కూడా వెళ్తున్నాయి. అయితే కొందరు నిర్మాతలు మాత్రమే నేరుగా వాటిని ఓటిటిలో విడుదల చేసే ధైర్యం చేస్తున్
కరోనా మహమ్మారి వలన మంచి మంచి సినిమాలను డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేసే పరిస్థితి నెలకొంది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలై అతి పెద్ద
కరోనా సెకండ్ వేవ్తో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. కేసుల పెరుగుదల దృష్ట్యా పెద్ద, చిన్న హీరోలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వస్తున్న వకీల్సాబ్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది అంజలి. ఈ రాజోలు సుందరి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఎఫ్3 కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
విక్టరీ వెంకటేష్ గుట్టుచప్పుడు కాకుండా దృశ్యం 2 సినిమాని స్టార్ట్ చేశాడు..అలాగే పూర్తి కూడా చేశాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కూడా. మలయాళ దర్శకుడు జీతూజోసఫ్ డైరక్షన్ లో తెరకెక్కిన దృశ్యం 2 స
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం నారప్ప. తమిళ సినిమా అసురన్కు రీమేక్గా రూపొందుతున్న ఈ సినిమాను మే14న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. యాక్షన్ థ్రి
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. విభిన్నమైన థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంస
నందకిశోర్, సిరి హనుమంతు జంటగా నటిస్తున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్లా దర్శకుడు. టి. ఫణిరాజ్గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మాతలు. ఈ చిత్ర టీజర్ను అగ్ర హీరో వెంకటేష్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ
సీనియర్ హీరోల్లో వెంకటేష్ కంటే బిజీగా ఎవరూ లేరిప్పుడు. ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు ఈయన. ఇలాంటి సమయంలో ఆయనకు వచ్చిన బంపర్ ఆఫర్ దృశ్యం 2. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియ