తాము అధికారంలో లేకున్నా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశా�
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఉదయం నుంచే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వేల్పూర్ దారి పట్టారు. దారులన్నీ కేస�
మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని (Minister Prashanth Reddy) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు.
పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన శాడిస్ట్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను గ్రామాల్లో ఎక్కడికక్కడ యువత నిలదీయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగ�
భారీ వర్షాలు ఇందూరు జిల్లాను వణికించాయి. ఒక్క రాత్రిలోనే అంతా అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి రికార్డు స్థాయిలో వేల్పూర్లో ఏకంగా 46 సెం.మీటర్ల వర్షం కురవగా, పెర్కిట్లో 33, భీమ్గల్లో 24, జక్రాన్పల్లి, కో�
Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేల్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
త్వరలోనే ఈ పథకం ప్రారంభం కాంగ్రెస్ పాలనలో కాగితాల్లోనే ఇండ్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, డిసెంబర్ 8: సొంత జాగా ఉన్నవాళ్లకు ఇండ్లు కట్టించే పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని రోడ్లు, భవనాల శాఖ
వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో అభయాంజనేయ స్వామి 12 అడుగుల విగ్రహ ఏర్పాటకు బుధవారం ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ నిర్వహించారు.
నిజామాబాద్ | నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపల్లిలో ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనంపై