Donation | మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెన్నకేశవ స్వామి ఆలయానికి కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి రూ. 1,00,116 నగదు విరాళం అందజేశారు.
Digital Education | ప్రతి విద్యార్థి నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు డిజిటల్ చదువులకు సన్నద్ధం కావాలని టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి సూచించారు.
MLA Kasireddy Narayana reddy | గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
Medical Kits | నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో గర్భిణులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, మాజీ సర్పంచులు కొంగల జయమ్మ, దయ్యాల యాదయ్య లు మెడిక�
Veerabrahmendra Swamy | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బ్రహ్మగిరి ఆలయంలో బుధవారం శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Indiramma Houses | మా పార్టీ మా ఇష్టం. ఇందిరమ్మ ఇండ్లు మా ఇష్టం ఉన్నవారికి ఎవరికైనా ఇస్తామంటూ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు , కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారని నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామస�
Hanuman Jayanti | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయాల్లో వ్రతాలు, నోములు,అభిషేక పూజలు, యజ్ఞహోమాలు చేశారు.
వెల్దండ మండలం గుండాలకు చెందిన పర్వత్రెడ్డి పవనపుత్ర హెచ్పీ పెట్రోల్ బం కులో బుధవారం సాయంత్రం రూ.200ల పెట్రోల్ పోయించుకొని కొంత దూరం వెళ్లేసరికే బైక్ ఆ గిపోయింది. పోలీస్స్టేషన్ ఎదుట ఉన్న మెకానిక్ �
ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంట అగ్నికి ఆహుతైన ఘటన మండలంలోని తిమ్మినోనిపల్లిలో మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల వివరాల ప్రకారం తోడేటి లక్ష్మారెడ్డి అనే రైతు తను పండించిన వేరుశనగ పంటను తీయించ