కొద్ది రోజుల క్రితం వరకు రూ.50లోపే ఉన్న కేజీ పచ్చిమిర్చి ధర.. పక్షం రోజులుగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.200కు చేరింది. దీంతో పచ్చిమిచ్చి కొనాలంటే కాదు.. ఆ పేరు వింటే
Farmers Protest | తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు వచ్చే అవకాశం ఉండడంతో అడ్డుకునేంద�
కూరగాయల ధరలు తగ్గడంతో సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠస్థాయి 5.02 శాతానికి దిగివచ్చింది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అంతక్రితం ఆగస్టు నెలలో 6.83 శాతం కాగా, 202
Nomura | కూరగాయల ధరలతో పాటు వినిమయ ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుంది.. నోమురా హెచ్చరికలు అధిక కూరగాయల ధరలతో దేశంలో వినిమయ ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నోమురా హెచ్చరించింది. జూలై, ఆగస్
గువాహటి: అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా ముస్లిం (తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు) కమ్యూనిటీనే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. అస్సాం యువత ముందుకు వస్తే, మియా ము
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా ధర ఆకాన్నంటుతున్నది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వార సంతల్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగాయి.
ప్రజలకు మిర్చి ఘాటు తగులుతోంది. టామాట, క్యాప్సికం, క్యారెట్ ధర వందకు తగ్గడంలేదు. కూరగాయల ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. జిల్లాలో ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉండగ�
ఉల్లిపాయలే కాదు.. టమాటాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని మధ్య తరగతి వాపోతున్నారు. వంటల్లో ఎక్కువగా వాడే టమాటా ధరలు మండిపోతుంటే కూరలెలా వండాలని మహిళలు మథన పడుతున్నారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్క రాష్ర్టాల్లో కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నందుకే టీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారన్నారు. పార్టీ పేరు మారినా గుర్తు మారలేదు.. గులాబీ రంగు మారలేదు.. కా�