TSRTC | ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తున్నది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో ప్రయాణికులకు చేరు
ఆర్టీసీకి వెన్నుదన్నుగా నిలిచి నిత్యం నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ.. లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న సిబ్బందిపై దాడులకు దిగితే సహించబోమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జ
TSRTC | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయి�
TSRTC | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్
TSRTC | హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరు�
TSRTC MD | వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై దేశానికే ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)’ మోడల్గా నిలిచిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యో�
TSRTC | ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(టీఎస్ఆర్టీసీ) ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇ�
TSRTC | లక్కీడ్రా విజేతలకు ఆర్టీసీ నగదు పురస్కారాలను అందజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డ్రాను ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి నగదు పారితోషకంతో పాటు సత్�
TSRTC | టీఎస్ ఆర్టీసీకి రాఖీ పండుగ భారీ ఆదాయం తెచ్చిపెట్టింది. గురువారం ఒక్కరోజే రూ. 22.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు అని సజ్జ�
TSRTC | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్పెషల్ ఆఫర్ను ప్రకటించింది. సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్లో భారీ రాయి�