TSRTC | పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ.. వీటిలో 10 బస�
Sajjanar | ప్రయాణ సమయంలో కారు, ఆటో వంటి వాహనాలు నడిరోడ్డుపై ఆగిపోతే.. వాటిని బైక్, లేదా మరో వాహనం సాయంతో కాలుతో నెట్టుకుంటూ వెళ్లడం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఓ యువకుడు మాత్రం రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ బస్సును �
TS RTC | ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు పల్లెల్లో బస్ ఆఫీసర్ల ని�
TSRTC | రాష్ట్రంలో నెలవారీ బస్పాస్ వినియోగదారులకు ఇకపై ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా పాస్లను జారీచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేస�
గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులెవరూ ప్రచారం చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. తాజా గా ఓ సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటు డు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయ న్ను ట్యాగ్�
VC Sajjanar | ఓ 16 నెలల బాలికపై 2018లో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి భద్రాద్రి కొత్తగూడెం కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అత్యాచారం చేసిన వ్యక్తిని దోషిగా ని�
balaji darshan | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన లభిస్తున్నది. గత ఏడు నెలల్లో ఇప్పటి వరకు 77,200 మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చ�
హైదరాబాద్ : తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జన�
పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగానే తాము డీజిల్ సెస్ను విధిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకే.. డీజిల్ సెస్ను విధిస్తున్నామని, ప్రజలందరూ దీనిని అర్థ�
RTC | తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆర్టీసీ (RTC) సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. 65 ఏండ్లు నిండిన వారు శనివారం రోజంతా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవ�