డీలిమిటేషన్తో ముడిపెడుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చిన మోదీ సర్కార్..పార్లమెంట్లో బొక్కాబోర్లా పడింది. దేశ రాజకీయాల్ని ఈ అంశం తీవ్రంగా కుదిపేస్తున్న తరుణంలో బీజేపీ తీరును విమర్శిస్తూ సీన�
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది.
Vasundhara Raje's convoy overturns | బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్లోని పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు.
Balakrishna | టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి ఆయన ఓటు వేశారు. హిందూపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వినియోగించ�
Bhajan Lal Sharma | రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఫైనల్ చేసింది. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో భజన్లాల్ శర్మను సీఎంగా �
రాజస్థాన్లో (Rajasthan) ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులవుతున్నది. రాష్ట్రంలో బీజేపీ (BJP) స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై ఇంకా సందిగ్ధత (Uncertainty) కొనసాగుతున్నది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత.. కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కమలం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోని నేపథ్యంలో రేసులో ఉన్న పలువురు నేతలు వ్�
రాజస్థాన్లో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. 115 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సర్వత్రా చర్చ జరుగుత�
Rajasthan: రాజస్థాన్లో బీజేపీ మ్యాజిక్ మార్క్ దాటింది. దాదాపు 110 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధర రాజే .. జల్రాపతాన్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 75 స�
Rajasthan Elections | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. గత నెలన్నర రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్�
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలున్నాయి.