ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �
అబద్ధం అన్న ప్రాతిపదిక మీదనే ప్రధాని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ధర్మం ఆధారంగా కాకుండా… అబద్ధాల ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గతం
యూపీ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోరుకు ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దళితుల ఓట్లను ఆకర్షించేందుకు వారణాసిలోని కబీర్ చౌర మఠ్లో మూడురోజుల పాటు మకాం వేయనున్నారు. సంత్ కబీర్ దాస్ తన జీవితమం�
ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ తో బిజీగా ఉండే పూజాహెగ్డే (Pooja Hegde). శివరాత్రి పర్వదినాన కాస్త బ్రేక్ తీసుకుంది. శివరాత్రి (Maha Shivratri) రోజు ప్రఖ్యాత క్షేత్రానికి వెళ్లింది.
Varanasi | భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్ని తెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి ( Varanasi ). కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి.. ఒకసారి హి�
27 హిమగిరి సొగసులు కాదని, కాశీ ( Kashi ) నగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు. ఆ విశ్వనాథుడి వెంటే.. విశాలాక్షి. ఆమెకు తోడుగా అన్నపూర్ణ. వారికి నీడగా డుండి గణపతి. వీళ్లందరి వెంట కాలభైరవుడు. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరి కన్నా
యూపీ ఎన్నికల కోసమే కాశీ కారిడార్ వందలాది గుళ్లను కూల్చారు గంగా ప్రక్షాళన మరిచారు వారణాసి ప్రధాన ఆలయాల అర్చకుల మండిపాటు ఓట్ల కోసం ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఏదైనా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం రివా�
వారణాసి: కాశీలోని విశ్వనాథ ఆలయంలో పనిచేస్తున్న సుమారు వంద మంది సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పాదరక్షకాలను ప్రధాని మోదీ గిఫ్ట్గా ఇచ్చారు. జనపనారతో తయారు చేసిన వంద జతల పాదర