న్యూఢిల్లీ: ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఇవాళ్టి నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఏప్రిల్ రెండవ వారం నుంచి ఈ రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. యూపీలోని వారణాసిలో క�
పురాతన భవనం| కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరు
పుట్టిన శిశువు కరోనా పాజిటివ్.. తల్లికి నెగెటివ్ | దేశంలో కరోనా పంజా విసురుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ మహమ్మారి బారినపడుతున్నారు. నవజాత శిశువులు సైతం వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేసిన సంఘట�
దేశ సాంస్కృతిక రాజధాని అయిన వారణాసిలో ప్రత్యేకమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఒక కొవిడ్-19 నెగెటివ్ మహిళ కరోనా పాజిటివ్ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
శునకానికి దాహం | మండుటెండలకు ఓ శునకానికి దాహం బాగా వేసింది. దీంతో ఆ కుక్క ఓ హ్యాండ్ పంప్ వద్దకు వచ్చి నిలబడింది. నీళ్ల కోసం అటుఇటు తిరుగుతూ ఉంది
ప్రముఖ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యూ) ను ఈ నెల 15 వరకు మూసివేయనున్నారు. అలాగే, వచ్చే నెల 30 వరకు అన్నిరకాల పరీక్షలను అధికారులు రద్దు చేశారు
వారణాసి : ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకుంటున్న భక్తులకు వారణాసి అధికారులు ఓ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలలో భక్తులు వారణాసి పర్యటనను రద్దు చేసుకోవాలని అధి�
రాత్రి కర్ఫ్యూ | ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్ర�