Encounter @ Varanasi | వారణాసిలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సోదరులు హతమయ్యారు. గతంలో ఓ ఇన్స్పెక్టర్ను కాల్పి చంపిన వీరిద్దరూ ఇలా ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో సోదరుడు పరారీలో ఉన్నాడు.
Kashi-Tamil Sangamam: కాశీలో నేటి నుంచి తమిళ సంగమం ఉత్సవాలు జరగనున్నాయి. తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి గురించి యూపీలో ప్రదర్శన చేయనున్నారు. తమిళ వంటకాలు అక్కడ గుమగుమలాడనున్నాయి. తమిళ సంగీత�
Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
గమనించిన పెట్రోల్ బంక్లో పని చేసే సిబ్బంది వెంటనే స్పందించారు. కారు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి యజమానిని కిడ్నాప్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో కలిసి అతడ్ని కాపాడారు.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవుళ్ల విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ కొనసాగింపునకు అం�
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి మధ్య హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని రైల్వ�
వారణాసి : వారణాసి గంగానదిలో పడవ ప్రమాదాల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డుతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే గంగా హారతి కార
ఈ నెల 2 నుంచి రూ.10 వసూలు.. విమర్శలతో వెనక్కు తగ్గిన అధికారులు వారణాసి, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన నమో ఘాట్కు ప్రవేశ రుసుం వసూలు చేయడంపై యూపీ అధికారులు వెనక్కు తగ్గారు. స�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నాయి. ఈ ఘటన ఈ ఘటన శనివారం సాయం�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల కాశీ విశ్వనాథ దేవాలయం పసిడి వర్ణంలో మెరిసిపోతున్నది. ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా ఇచ్చిన 60 కిలోల బంగారంతో పసిడి వర్ణంలోకి మారిపోతున్నది. 23 కిలోల బంగారం ఉపయో�
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా నిర్వహించిన సర్వేలో శివలింగం ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లా�
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు గురువారం వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశంపై శుక్రవారం తామే విచారిస్తామని తెలిపింది