దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్బాబుతో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్ ఈ సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచింది.
గ్లోబ్ ట్రాటర్ వేడుక తర్వాత ‘రాజమౌళి వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకు పదింతలైంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రపంచనటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘రాజమౌళి వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బి
గ్లోబల్స్టార్ ప్రియాంకచోప్రా ప్రస్తుతం తెలుగులో మహేష్బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్లు
రాజమౌళి, మహేశ్బాబుల ‘వారణాసి’ సినిమా టైటిల్ను ఇటీవల ఓ భారీ కార్యక్రమంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనాటి నుంచి ఈ టైటిల్పై పరిశ్రమలో వివాదం మొదలైంది.
దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అగ్ర హీరో మహేశ్బాబు ఇందులో కథానాయకుడు కావడం.. ఈ రెండు కారణాలు.. సిన�
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మహేష్బాబు-రాజమౌళి సినిమా తాలూకు ‘గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు దేశవ్యాప్తంగా భారీ అటెన్షన్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో రామాయణ ఘట్టం కీలకంగా ఉంటుందని, ఆ ఎపిసో
‘మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఒక్కొక్క సీన్ తీస్తుంటే నేను నేలపై లేను.. గాలిలో ఉన్నాననిపించింది. ఫస్ట్టైమ్ మహేశ్ని రాము�
‘బాహుబలి’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా కల్చర్కు తెర లేపారు విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ కల్చర్ పుణ్యమా అనీ.. ఏ భాషవారు సినిమా తీసినా.. అన్ని భాషలకూ కనెక్టయ్యేలా టైటిల్స్ పెట్టుకుంటున్నారు.