దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అగ్ర హీరో మహేశ్బాబు ఇందులో కథానాయకుడు కావడం.. ఈ రెండు కారణాలు.. సిన�
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మహేష్బాబు-రాజమౌళి సినిమా తాలూకు ‘గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు దేశవ్యాప్తంగా భారీ అటెన్షన్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో రామాయణ ఘట్టం కీలకంగా ఉంటుందని, ఆ ఎపిసో
‘మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఒక్కొక్క సీన్ తీస్తుంటే నేను నేలపై లేను.. గాలిలో ఉన్నాననిపించింది. ఫస్ట్టైమ్ మహేశ్ని రాము�
‘బాహుబలి’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా కల్చర్కు తెర లేపారు విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ కల్చర్ పుణ్యమా అనీ.. ఏ భాషవారు సినిమా తీసినా.. అన్ని భాషలకూ కనెక్టయ్యేలా టైటిల్స్ పెట్టుకుంటున్నారు.