రాజకీయ కక్షతో ఇంటి నిర్మాణం కూల్చివేయడం తగదని, సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల బాధితులకు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉండాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్
పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారని, అన్ని వర్గాలను బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి ఆగిందని, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ న�
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవ�
అధికార యంత్రాంగం ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 4న రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నార
తెలంగాణ రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ధాన్యం కొనుగోలులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యయని బీఆర్ఎస్ గజ్వేల్
కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
రైతుల నుంచి పొద్దుతిరుగుడు, మక్కజొన్న, వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాది మంది ర�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు మిగిలాయని, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
ఉద్యమ పార్టీ (బీఆర్ఎస్)తోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని, ఉద్యమ సమయంలో కేసీఆర్కు అండగా నిలబడిన ప్రజల బాగోగులను ఆలోచించి పదేండ్లలో మన్ననలు పొందేలా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ గజ్వ�
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశ
ఆర్టిజన్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26వేల మందిని ఆర్టి