ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ అనుమతులు రద్దు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్�
ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ పనులకు అనుమతులు వెంటనే నిలిపి వేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వ�
కాలుష్య కారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మ�
జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ఉన్నా ఫలితం లేకుం డా పోయిందని, రిజర్వాయ ర్లు నింపకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ఆధ�
రేవంత్రెడ్డి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన విరమించుకుని వెంటనే గోదావరి జలాలను పంపుల ద్వారా ఎత్తిపోసి, ప్రాజెక్టులు నింపాలని, కరువులో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకుని అండగా నిలబడాల్సిన అవసరం ఉందని బీఆ�
లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను వెంటనే ఇక్కడ నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రత�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేసి, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రత�
ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ వదులుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ �
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి, చెట్ల గౌరారం ప్రజలకు శాపంగా మారిన ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను వెంటనే తొలిగించాలని గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గురువార�
రాజకీయ కక్షతో ఇంటి నిర్మాణం కూల్చివేయడం తగదని, సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల బాధితులకు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉండాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం తగదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్
పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారని, అన్ని వర్గాలను బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట