ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చి బీజేపీ మాట తప్పింద ని,మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా స్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణే లక్ష్యం గా ఏర్పడిన ఎమ్మార్పీఎస్ను బీజేపీ, కా�
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్ల�
రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం బాధాకరమని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. దేశాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత�
వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగలతో నాటకమాడుతున్నదని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా లోక్సభ ఎన్నికల్లోపే పార్లమెంట్లో బిల్లు ప�
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించనున్న మొదటి మంత్రివర్గ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్�
కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ విమర్శించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన�
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ 21న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్
ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే వర్గీకరణ దూరమవుతుందని టీఎస్ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 29 ఏండ్లుగా పోరాడుతుంటే 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసిందని, గాంధీభవన్ ఆవరణలో మాదిగ బిడ్డల ఆత్మహత్యకు కాంగ్ర�
ఇందిరాపార్కు లో ఆదివారం మాదిగల యుద్ధభేరి మహాసభను నిర్వహించనున్న ట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు మంత్రి హరీశ్రావు హాజరుకానున్నారని పేర్కొన్నార
మాదిగలను వంచించిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని వడ్డేపల్లిలో మీడియాతో మాట్లాడారు. వ
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య హెచ్చరించారు.