గత 30 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్నా.. ఎంతోమంది పోరాడుతున్నా పదేండ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం సమస్యను పరిషరించడం లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్�
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ 21న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్
అధికారంలోకి వచ్చి పదేండ్లయినా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిన బీజేపీని మంద కృష్ణమాదిగ ఎలా నమ్ముతారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రశ్నించారు. ఇప్పుడు బీస�
మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన వర్గీకరణ డిమాండ్ను పదేండ్లుగా పట్టించుకోని బీజేపీ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టాస్క్ఫోర్స్ కమిటీ అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగప�
మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెపుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగ�
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చి మాదిగలను మోసగించిన బీజేపీని మట్టికరిపించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. దశాబ
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించి, సబ్బండ కులాల మనోభావాలను దెబ్బతీసిన హమారా ప్రసాద్ను దేశ బహిష్కరణ చేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
బీజేపీ మాదిగలను నిలువునా ముంచిందని, మాదిగ జాతి కోసం ఆ పార్టీని తరిమికొడదామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ పిలుపునిచ్చారు.
వర్గీకరణ అమలు చేస్తానంటూ మాట తప్పి మాదిగలను మోసం చేస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, ఏప్రిల్ 24: మాదిగలు, మాదిగ ఉప కులాలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకొంటూ మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతాంటూ బీజేపీ మాదిగలను మోసం చేసిందని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల�