రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్రాం విగ్రహానికి
అమరుల త్యాగఫలమే ఎస్సీ వర్గీకరణకు అమోదమని, అమరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే వారి త్యాగాలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు.
వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. అమరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగం, డబుల్ �
2014 అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసిన ఘనత కేసీఆర్దేనని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. ఏకగ్రీవంగా వర్గీకరణ తీర్మానం చేసిన కేసీఆర్.. స్వయంగ
ఎస్సీ వర్గీకరణకు అడ్డంకిగా ఉన్న మనువాద పార్టీలతో మాదిగలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్ప
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలుచేయాలని వచ్చే నెల 5, 6 తేదీల్లో దీక్ష చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరికి నిరసనగా వచ్చే నెల 7న మహాదీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
ఈ నెల 21న జరిగే క్యాబినెట్ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించి, ఉద్యోగులకు పర్మినెంట్ జీతభత్యాలు, భరోసా విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మా�
బాబు జగ్జీవన్రామ్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ పిలుపునిచ్చారు. జగ్జీవన్రామ్ జ
ఎస్సీ రిజర్వుడు అయిన మూడు ఎంపీ స్థానాల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వనందుకు నిరసనగా గాంధీభవన్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలు, ఆ పార్టీ అభ్యర్థుల ఇండ్ల ముందు చావుడప్పు కొట్టాలని ఎమ�
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రౌడీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆమె ఇంటిని ముట్టడిస్తామని టీఎస్ఎమ్మార్పీఎస్ రా�
స్వచ్ఛ భారత్కు అసలు రూపమైన పారిశుధ్య కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు.