Vande Bharat Train | వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలు కోచ్లోని రూఫ్ నుంచి నీరు ధారగా కారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్వే తీరుపై మండిపడ్డారు. ఈ వ�
Vande Bharat | ప్రయాణికుల సౌలభ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి వచ్చిన ఆదరణతో త్వరల�
Vande Bharat Train | వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఒక కోచ్లోని కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కోచ్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు. పంజాబ్లో ఈ సంఘటన జరిగింది.
బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైళ్ల సగటు వేగం గత అయిదేండ్లలో 8 కిలోమీటర్లు తగ్గింది. 2020-21లో గంటకు 84.48 కి.మీ.గా ఉన్న వేగం 2023-24 నాటికి 76.25 కి.మీలకు పడిపోయింది. వీటి గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ. కాగా ఎక్
Vande Bharat Train | ఒక ఆవు వందే భారత్ రైలు కింద చిక్కుకున్నది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ఆవు వెనుక భాగం రైలు ఇంజిన్ ముందు ఇరుక్కుపోయింది. అయితే లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఆవు ప్రాణాలు కాపాడాడు. �
కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-విశాఖపట్నం(02707) మధ్య మరో వందే భారత్ రైలును ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా పది రైళ్లను మంగళవారం ప్రారంభించారు. ఖమ్మం రైల్వే స
రాష్ట్రంలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 12న ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న�
Fight In Vande Bharat Train | వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ రైలులో లగేజీ స్థలం విషయంపై ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. (Fight In Vande Bharat Train) చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పార�
వందే భారత్ రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ ప్రయాణికులు తిరస్కరించారు. ఎక్స్ వేదికగా రైల్వే ఆహార సేవలపై ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చ�
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు (Vande Bharat Train )పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Train accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాగుడు బండిపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం ప�
TTE vs Police | సాధారణంగా పోలీసులు టికెట్ తీసుకోకుండా బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఒక పోలీస్ అధికారి టికెట్ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెల