మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఎద్దును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ ముందు భాగం స్పల్�
Vande Bharat Train: రైలు బోగీలో ఎమ్మెల్యే ఓ చోట, ఆయన ఫ్యామిలీ మరో చోట కూర్చున్నారు. అయితే సీటు మారేందుకు ఓ ప్రయాణికుడి నిరాకరించడంతో.. వందేభారత్ రైలులో గొడవ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులు యూ�
పట్టాలపై పెద్ద బండరాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ తెలిపిన వివరాల ప్రకా�
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge)పై వందేభారత్ రైలు (Vande Bharat train) పరుగులు పెట్టింది.
Vande Bharat | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో రెండు రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు (Stones thrown).
Vande Bharat | భారతీయ రైల్వేలో మోదీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ రైళ్లకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే పలు దేశాలు సై�
నాగపూర్- సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట మీదుగా సోమవారం నుంచి నడిపిస్తున్నట్లు స్థానిక రైల్వే ఇన్చార్జి సీసీఐ సజ్జన్లాల్ తెలిపారు. నాగపూర్ రైల్వేస్టేషన్లో �
నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు వందేభారత్ రైలును ప్రధాని మోదీ రేపు (16న) వర్చువల్గా నాగ్పూర్లో ప్రారంభించనున్నట్టు అధికారులు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
Vande Bharat | బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక వందే భారత్ రైలు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగి�
Woman alleges BJP workers misbehaved | ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ రైలులో బీజేపీ కార్యకర్తలు తన పట్ల అనుచితంగా ప్రవర్తించి వేధించారని ఒక మహిళ ఆరోపించింది. బీజేపీ కార్యకర్తలు తనను కొట్టినట్లు ఆమెతోపా�
RN Ravi | వందేభారత్ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన విద్యార్థులకు తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) ఆర్ఎన్ రవి (RN Ravi) స్వాగతం పలికారు.