బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసింది. పచ్చద నం పెంచే బృహత్తర లక్ష్యంతో అద్భుతమైన ఫలితాలు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు గెల్చు�
నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఏటా వర్షాకాలం ఆరంభంలో చేపడుతున్న వనమహోత్సవ (హరితహారం) కార్యక్రమం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతుందనే అభిప�
వనమహోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ప్రాంగణంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఆరోగ్యవంతమైన భవ�
వర్షాకాలం వచ్చినా వనమహోత్సవంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని ప్రతిపక్షాల నేతలు, పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో 18 కోట్ల మొక్కలు నాటుతామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. షెడ్య�
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నది. హరితహారం పేరును వనమహోత్సవంగా మార్చిన ప్రభుత్వం ప్రతి ఏటా నాటే మొక్కల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. �
2025-26 సంవత్సరానికి సంబంధించి వన మహోత్సవ కార్యక్రమంలో పెంచే నర్సరీలపై మునుగోడు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జమస్తానపల్లి నర్సరీలో మంగళవారం అవగాహన కార్యక్�
Nursery | కలెక్టరేట్, మార్చి 28 : కంచంలో భోజనం అలాగే ఉండాలే... తినేటోళ్ల కడుపు నిండాలే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నదనే విమర్శల వెల్లువ కొనసాగుతున్నది. నర్సరీల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండానే, వర్షాకా
సింగరేణి సంస్థలో పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరాంనాయక్ పేర్కొన్నారు. ఇందుకోసం సంస్థ సమీప గ్రామాలు, మైన్లు, డిపార్ట్మెంట్లు, ఓబీ డంపుల్లో విరివిగా మొక్కలు నాటుతున్నట్లు
జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం జోరందుకున్నది. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మొక్కలు నాటడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, స్థలాల్లో మొక్కలన�
భవిష్యత్ తరాల మేలు కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒకరూ మొకలు నాటాలని, వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా
న్యూఢిల్లీ, జూలై 24: ‘వనమహోత్సవం’ పేరిట తాము చేపట్టాలనుకున్న చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) హైజాక్ చేసిందని ఢిల్లీ పర్యావరణమంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ ఆరోపించారు. సామాజిక ప