IND vs NZ : వడోదరలో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ హెన్రీ నికోల్స్(62)ను ఔట్ చేసిన యువ పేసర్ హర్షిత్ రానా(2-34).. ఈసారి డెవాన్ కాన్వే(56)ను క్లీన్బౌల్డ్ చేశా
Girl Kills Father With Lover | ఒక బాలికకు ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఆమె కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తండ్రి అడ్డు తొలగించుకునేందుకు ఆ బాలిక ప్లాన్ వేసింది. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. గాఢ నిద్�
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్కు ముహూర్తం ఖారారైంది. మెగా వేలం రోజునే టోర్నీ ఆరంభ తేదీని బీసీసీఐ వెల్లడించింది. ఊహించినట్టుగానే జనవరిలోనే నాలుగో సీజన్ ప్రారంభం కానుంది.
Cow Drags Municipal Worker | రోడ్లపై తిరుగున్న పశువులను పట్టుకునేందుకు మున్సిపల్ కార్మికుడు ప్రయత్నించాడు. ఒక ఆవును బంధించేందుకు అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ వ్యక్తి కాలుకు తాడు చిక్కుకోవడంతో అర కిలోమీటరు దూరం వరక�
రద్దీ రోడ్డుపైకి ఉన్నట్టుండి అనుకోని అతిథి వచ్చింది. ఏకంగా ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మొసలి (Crocadile) నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. ఆ మొసలిని చూసేందుకు జనం పోటీపడ్డారు. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ (Traffic zam) అయ్యి�
గుజరాత్ వడోదర జిల్లాలో బుధవారం కుప్పకూలిన ‘గంభీర’ వంతెన అత్యంత ప్రమాదకరంగా ఉన్నదని 2022లోనే సామాజిక కార్యకర్త లఖన్ దర్బార్ హెచ్చరించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్వీయ పరిశీలనలోనూ అదే తేలింది.
Bridge Collapses | వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్ వంతెన కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా తొమ్మిదికి పెరిగింది.
Bridge Collapses | గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses).
Bangladeshi Immigrants Deported | సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు.
Bomb threat | పాఠశాలలో బాంబు పెట్టామని, మధ్యాహ్నం 2 గంటలకు ఆ బాంబు పేలుతుందని ఓ ఆగంతకుడు పంపిన మెయిల్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్తో ఆ పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించ�
PM Modi: భారత్ను ద్వేషించడమే పాకిస్థాన్ లక్ష్యమని, మన దేశానికి హాని చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని ప్రధాని అన్నారు. మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే, ఉగ్రవాదుల అంతం దగ్గర పడి