Vaccine | దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా కూడా కొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్నారు. వీరిలో చాలామంది వ్యాక్సిన్కు భయపడుతుంటే.. మరికొందరు వ్యాక్సిన్ను అసలు నమ్మడం లేదు.
సికింద్రాబాద్, జనవరి 6: కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం న్యూ బోయిన్పల్లి పెన్షన్లైన్లోని బాలికల ప్రభ�
వికారాబాద్ : తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతగా కరోనా టీకా వేయించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో 15నుంచి 18 సంవత్సరాలలోపు �
మాదాపూర్ : హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు వారికి టీకాలను వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లతో పాటు టీ�
పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 2, 3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ డిసెంబర్లో రికార్డు స్థాయి పంపిణీ హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ �
అర్వపల్లి : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొవిడ్�
జనగామ : రాష్ట్రంలోని ప్రతి వ్యక్తీ రెండు డోసుల కరోనా టీకాలు వేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. అందరికీ 2వ డోస్ టీకాలు అందేలా చూ
Covid-19 Vaccine | దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 108.47కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక ని
లండన్ : కరోనా మహమ్మారి కట్టడికి బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా కొవిడ్-19 మూడవ డోసు తీసుకున్న వారిలో ఇతరులతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని లాన్సెట్ జర్నల్లో ప
షాద్నగర్టౌన్ : ప్రతి గ్రామంలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని షాద్నగర్ ఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. ఇందులో భాగంగానే మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో, తండాల్లో వ్యా�
ఎదులాపురం : అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టీకా సెంటర్, బృందావన్కాల�
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దసరా నేపథ్యంలో వ్యాక్సినేషన్కు ఈ నెల 15, 16
జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. పట�
న్యూఢిల్లీ : రానున్న మూడు నెలల్లో భారత్ 100 కోట్ల కొవిడ్-19 టీకా డోసులను సేకరిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం తెలిపారు. అక్టోబర్లో 25 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన�
వ్యాక్సిన్ డ్రైవ్ | దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 45కోట్లకుపైగా టీకాలు వేశామని, 18-44 ఏజ్గ్రూప్లో 15.38కోట్లకుపైగా డోసులు వేసినట్లు