Vaccination: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. రోజురోజుకు వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో
లండన్ : కరోనా వైరస్ అల్ఫా వేరియంట్తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆస్పత్రిపాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్లో 40,000 కొవిడ్-19 కేసుల వివరాలను �
కరోనా కేసులు| దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కలెక్టర్ శర్మన్ | కరోనా నియంత్రణ కోసం కంటోన్మెంట్ లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తున్నామని కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు.
బెంగళూర్ : 18 ఏండ్లు పైబడిన జనాభాలో ఇప్పటివరకూ బెంగళూర్లో 75 శాతం మంది కనీసం కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నారు. అర్హులైన కోటి మందికి గాను ఇప్పటికి 75.4 శాతం మందికి వ్యాక్సిన్ తొలి డోస్ ప�
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల కోవిడ్ టీకా డోసులను వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఇ�
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చేపట్టిన ఇంటింటి వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ
మేయర్ విజయలక్ష్మి | జీహెచ్ఎంసీ పరిధిలో 18 ఏండ్లు నిండిన వారందరికి కోవిడ్ టీకాలు వేయించాలని లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయల
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 39,486 మంది వైరస్
కొండాపూర్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ సేవల్లో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి అవగాహన సర్వేను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పరిశీలించారు. శేర�
వ్యాక్సినేషన్ | నగరంలో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జిహెచ్ఎంసి ఉన్నతాధికారులను పలు కీలక సర్కిళ్లకు ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కమిషనర్ లోకేష్కుమ
సీఎస్ సోమేశ్ కుమార్| కరోనా థార్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మూడో ముప్పు రాదని, అయినా ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆమనగల్లు : కరోనాను నివారించేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటేనని ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ మరింత వేగం పెంచాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆ�