పరిగి : ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. గురువారం పరిగిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్డ్రైవ్ను జిల్లా అదనపు కల�
ఆదిలాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను ఇస్తుంది. 18 సంవత్సరాలు నిండిన వారందరూ టీకా తీసుకునేలా ప్రణాళికలు తయారు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల�
ఇబ్రహీంపట్నంరూరల్ : కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ కరోనా నివారణ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రత�
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజులుగా 30 వేల దిగువన నమోదవుతున్న కేసులు, తాజాగా 30 మార్కును మళ్లీ దాటాయి. బుధవారం నమోదైన కేసుల కంటే ఇవి 12.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి�
‘స్థానిక’ ప్రతినిధులు భాగస్వాములుకండి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు గురువారం నుం�
మంత్రి ఎర్రబెల్లి | రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు.
Covid Vaccination | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉంది. ప్రత్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంట�
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 27,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
భువనేశ్వర్: తొలి కోవిడ్ టీకా డోసు తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో నిర్వహించిన స్టడీకి సంబంధించిన డేటాను రి�
Covid Vaccination Drive | కొవిడ్ టీకాలు @ 74.38కోట్లు | దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 74కోట్లకుపైగా మోతాదులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 53,38,945 డోసులు అందజేసినట్లు ప
కరోనా కేసులు | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు 30 వేల లోపు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కేసులు రికార్డయ్యాయి.
కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరింది. ఇందులో 3,23,42,299 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,90,646 మంది చికిత్స పొందుతున్నారు