కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు
జిల్లా కలెక్టర్ కే.శశాంక మహబూబాబాద్ : జిల్లాలో నూరు శాతం వ్యాక్సినేషన్ కోసం వైద్యాధికారులందరూ కృషి చేయాలని కలెక్టర్ కే.శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 30,773 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,34,48,163కు చేరింది. ఇందులో 3,26,71,167 మంది బాధితులు మహమ్మారి
ప్రతి రోజు డివిజన్కు 200 టీకాలు టార్గెట్ మూడు రోజుల్లో 28, 848 వ్యాక్సినేషన్ బల్దియా, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో సాగాలి వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్లో వందశాతం వ్యాక్సినేషన్ జరుగాలని కమిషనర్ ప్రావీ�
కులకచర్ల : గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న కొవిడ్ వ్యాక్సీన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూ�
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం రోజున దేశంలో 2.5 కోట్ల మందికి కోవిడ్ టీకాను వేశారు. నిన్న అర్థరాత్రి 11.58 నిమిషాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ
ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పు�
బాలానగర్ : ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను తనిఖీ చేశా�