భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కొవిడ్ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న 6 రాష్ర్టాల్లోని 40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ ఈ నెల 3న (బుధవారం) సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్గా జరిగే సమావేశంలో ఆయా రాష్ర్ట�
కానీ వ్యాప్తి రేటు తక్కువ వ్యాధి ముదరకుండా రక్షణ లాన్సెట్లో అధ్యయనం లండన్, అక్టోబర్ 29: కరోనా టీకా రెండు డోసులు వేసుకొన్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకుతుందని, వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తుందని యూకే�
వ్యాక్సినేషన్ | వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్యారోగ్య సం�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 21వ తేదీన దేశంలో కోవిడ్ టీకా పంపిణీ విషయంలో వంద కోట్ల మార్క్ను అందుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఘనత దేశంలోని ప్రతి ఒక
Vaccination | ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం కరోనా టీకాల పంపిణీ వంద కోట్ల డోసుల మార్కును చేరింది.
పోచమ్మమైదాన్ : కొవిడ్-19 నివారణకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్
నందిగామ : వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చ�
అశ్వారావుపేట: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని మంగళవారం అధికారులు అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించ