మహబూబ్నగర్: కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగహన కల్పించారు. ఈ స�
జూబ్లీహిల్స్ : ప్రతి ఇంట్లో అందరూ కరోనా టీకా వేసుకుని కొవిడ్ మహమ్మరిని తరిమికొట్టాలని.. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు టీకాలు వేసుకుని కరోనాపై వందశాతం విజయం సాధించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగ�
న్యూఢిల్లీ: ‘లక్కీ డ్రా’తో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయవచ్చని కేంద్రం భావిస్తున్నది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికి వారం లేదా నెలవారీగా లక్కీడ్రా తీసి విజేతలకు నగదు, కిచెన్ పరికరాలు, �
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయండి డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కరోనా టీకాలు వేయాలని వ�
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు.
ముషీరాబాద్, నవంబర్ 13: త్వరితగతిన దేశానికి కరోనా వ్యాక్సిన్ అందించడంలో హైదరాబాద్ కీలక పాత్ర పోశించిందని కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీప్రవీణ్ పవార్ అ న్నారు. భారత్ బయ
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 3.43 కోట్ల వ్యాక్సి న్ డోసులు వేయడం పూర్తయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కేంద్రాల్లో 3.04 కోట్ల డోసులు, ప్రైవేటు కేంద్రాల్లో 38 ల
Union Health minister Mansukh Mandaviya | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రస్తుతం చివరి దశలో ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త మైలురాయిని అందుకున్నది. 16 ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. అద్భుతమ�
Covid-19 | దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
లండన్ : కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ ఎంతటి కీలకమో తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న వారు వైరస్ బారినపడిత�
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్కు విరామం ప్రకటిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి యథావిధిగా అన్ని కేం�