న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మూడు రకాల సిరంజిల ఎగుమతిపై కేంద్రం 3 నెలల పాటు ఆంక్షలు విధించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమ వేగం కొనసాగాలంటే సిరంజిలు అందుబాటులో ఉండాలని, దాని కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు త�
రిషికేశ్: త్వరలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ రిషికేశ్లో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 ప్రెజర్ స్వింగ్ అబ్జార్పాన�
భూపాలపల్లి జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సిన్ 91 శాతం పూర్తి-జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య భూపాలపల్లి రూరల్ : నిర్ణీత సమయానికి కొవిడ్ రెండవ డోసు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా క�
Covid-19 | దేశంలో కొత్తగా 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కు చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకోగా, 4,48,817 మంది బాధితులు మృతిచెందారు.
దండేపల్లి : 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు.దండేపల్లి మండలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం పర
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 26,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు చేరింది. ఇందులో 3,29,31,972 మంది కోలుకోగా, 4,47,194 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు.
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతుండగా
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇంటింటికీ టీకా కార్యక్రమానికి కేంద్రం అనుమతించిందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి మ