న్యూయార్క్ : వయసుమీరిన వారిలో టీకాలు తీసుకున్న తర్వాత కూడా యాంటీబాడీలు తక్కువగా ప్రేరేపితమయ్యాయని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సీటీ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. వృద్ధుల్లో �
కరోనా కేసులు| దేశంలో కొత్తగా 39,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. ఇందులో 3,05,03,166 మంది కోలుకోగా, మరో 4,20,016 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారు.
సింగపూర్: సింగపూర్లో గత నెల రోజులుగా కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడొంతుల మంది ఉన్నారు. గత 28 రోజుల్లో కొత్తగా 1,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 484 మంది (44 శాతం) టీకా ర�
‘కరోనా వ్యాక్సిన్ వేయించుకోండమ్మా!’ అంటే, విద్యావంతులైన నగర మహిళలే ‘వామ్మో వ్యాక్సినా?’ అంటూ అపోహలు, భయాలతో ఆమడదూరం వెళ్తున్నారు. ఆధునిక నాగరికతకు బహుదూరం బతికే ఆదివాసీ మహిళలు మాత్రం కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఆందోళన రేకెత్తిస్తోంది. అల్ఫా వేరియంట్ కంటే డెల్టా 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ (ఎన్టీఏజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోర
న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మ�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి.
కరోనా వ్యాక్సినేషన్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 46.38 లక�
న్యూఢిల్లీ : కొవిడ్-19 థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక సూచనలుచేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపెరచాలని, పి
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గం�
న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు అదనంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రముఖ అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ పూర్�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్న దేశానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వార్నింగ్ ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే రా�
ఎదుటివారికి సహాయం అందించడం కోసం హెల్త్ వర్కర్లు ఎంతకైనా తెగిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సాయపడిన హెల్త్ వర్కర్లను చూశాం. ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే క్రమంలో
2.2 కోట్ల మందికి టీకాలు ప్రభుత్వ లక్ష్యం కోటిమందికిపైగా తొలిడోస్ పూర్తి ప్రత్యేక డ్రైవ్లతో పెరిగిన వ్యాక్సినేషన్ వేగం ఒక్క డోస్తో 60% పైగా రక్షణ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినే