కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటి కంటే 5.4 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య
కరోనా తీవ్రత తగ్గిందని నిర్లక్ష్యం వద్దు కోటి 20 లక్షల మందికి వ్యాక్సిన్ పూర్తి మిషన్ భగీరథతో తగ్గిన సీజనల్ వ్యాధులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు సంవర్థక
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున పెంపుడు జంతువులకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పశు సంవర్థక
కరోనా కట్టడికి వ్యాక్సినేషనే మార్గం ‘కొవిన్ గ్లోబల్ సదస్సు’లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూలై 5: దేశంలో వ్యాక్సినేషన్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన ‘కొవిన్’ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ను త్వరలోనే అన్నిదే
ఆగస్టు రెండో వారం నుంచి కేసుల్లో పెరుగుదల ఆ తర్వాత నెల రోజుల్లో గరిష్ఠ స్థాయికి.. సెకండ్ వేవ్ కంటే 1.7 రెట్లు ఎక్కువ కేసులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక అంచనా న్యూఢిల్లీ, జూలై 5: ఆగస్టు రెండో వారంలో �
న్యూఢిల్లీ: కోవిడ్పై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందని, అదృష్టవశాత్తు సాఫ్ట్వేర్లో ఎటువంటి అవరోధాలు లేవని, అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్ను ఓపెన్ సోర్సుగా మార్చినట్లు ప్ర�
ముంబై : గతంలో కరోనా హాట్స్పాట్గా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై కీలక మైలురాయిని చేరుకుంది. నగర జనాభాలో వ్యాక్సినేషన్కు అర్హత ఉన్న వారిలో సగం మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార�
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూలై వచ్చినా వ్యాక్సిన్ల జాడ లేదని..వ్యాక్సిన్లు ఎక్కడ అంటూ రాహుల్ శుక్�
జనసహాయకులకు ప్రాధాన్యంతో సత్ఫలితాలు నెల రోజుల్లో 34 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రభుత్వ ప్రణాళికపై వైద్య నిపుణుల ప్రశంస అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్లో వ్యాసం ప్రచురణ హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ):
సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలన్న డబ్ల్యూహెచ్వో చీఫ్ లండన్ : ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసేనాటికి ప్రతి దేశంలో కనీసం పది శాతం మంది జనాభాకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) �
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 2.21 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రభుత్వ కేంద్రాల్లో 1.96 లక్షల మంది, ప్రైవేటు కేంద్రాల్లో 25 వేల మంది వ్యాక్సిన్�
థానె: ఓ 28 ఏళ్ల మహిళకు నిమిషాల వ్యవధిలోనే 3 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసిన ఘటన థానెలోని ఆనంద్నగర్లో జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి వైద్య సిబ్బందిపై ఇప్పుడు విచారణ జరుగుత�
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందంటున్న నిపుణులు థర్డ్ వేవ్ వచ్చినా నష్టం కలగకుండా రాష్ట్రం చర్యలు 2.2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా కసరత్తు హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కోట�