న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మూడవ వేవ్ వస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. థార్డ్ �
ఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో తల్లడిల్లిన దేశ రాజధాని ఢిల్లీ మహమ్మారి నుంచి తేరుకుంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా తాజాగా ఢిల్లీలో కేవలం ఈ ఏడాదిలో అత్యంత కనిష్టంగ�
అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా జులై-ఆగస్ట్ మాసాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సి�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 88 రోజుల్లో ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం (జూన్ 21) నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్�
న్యూఢిల్లీ: దేశంలో శనివారం నాటికి 27.62 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం 18-44 ఏండ్ల వయసు వారిలో 20,49,101 మందికి తొలి డోసు టీకా, 78,394 మందికి రెండో డోస�
హైదరాబాద్: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని పవర్గ్రిడ్ కార్యాలయాల్లో జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనస
ఏడాది తర్వాత ప్రభుత్వం నిర్ణయంపారిస్, జూన్ 17: కరోనా కేసులు తగ్గుతుండటం, టీకాలు వేసే కార్యక్రమం పుంజుకోవడంతో ఈ నెల 20 నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. అంతేకాదు, బహిరంగ ప్రదేశాల్�
మాస్క్| బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను కూడా నేటి నుంచి ఎత్తివేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కేస్టెక్స్ ప్రకటించారు. కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటంతో ముందుగా న�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి క�
కన్నడ స్టార్ హీరోయిన్ ప్రణీత మన తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితమే. సెకండ్ హీరోయిన్గా నటించిన కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఈ అమ్మడు నటనతోనే కాదు సేవా కార్యక్రమాలతో అం
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని పెంచడం పట్ల కేంద్రం తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. శాస్త్రవేత్తల సమ్మతి లేకుండానే ప్రభుత్వం వ్యాక్సిన్ డోసుల మధ్య వి