సిద్ధిపేట: వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ సర్కారు అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, రాష్ట�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కోసం పూర్తిస్థాయిలో లేదా కనీసం సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ సోకిన సందర్భాలు ఉన్నా.. వాళ్లలో ఎవరూ చనిపోలేదని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్�
న్యూఢిల్లీ : భారత్ లో స్ధానికంగా వ్యాక్సిన్ తయారీ చేపట్టేలా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ వంటి విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత
జీహెచ్ఎంసీ| రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
కేంద్రమే ఉచితంగా టీకాలు ఇవ్వాలి తీర్మానాన్ని ఆమోదించిన కేరళ అసెంబ్లీ మమతదీ అదే డిమాండ్ ‘టీకాల బాధ్యత’ను కేంద్రానికి గుర్తుచేద్దాం అన్ని రాష్ట్రాల సీఎంలకు నవీన్పట్నాయక్ లేఖ తిరువనంతపురం, జూన్ 2: కర�
ఈ ఏడాది అంతమందికి టీకా సాధ్యం కాదు కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ ప్రణాళిక పేలవం అందవల్లే దేశంలో టీకాల కొరత ఏర్పడింది టీకాల ధరలో తేడాతో ప్రజారోగ్యానికి చేటు కేంద్రం టీకా వ్యూహాన్ని మార్చుకోవాలి ఐసీఎంఆర్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మేథో సంపత్తి హక్కుల (ఐపీఆర్) విషయంలో పరిశ్రమ పట్టుదలతో ఉండేందుకు అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట
జూలై నుంచి రోజూ 70 లక్షల వ్యాక్సినేషన్|
జూలై నుంచి రోజు 70 లక్షల మందికి టీకాలు వేయాల్సిన అవసరం ఉందని బజాజ్ ఫిన్ సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్..
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు వీలైనంత త్వరగా దేశ ప్రజలందరూ తీసుకునేలా దేవుడిని ప్రార్థించాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కో�
దేశంలో 21.58 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ | దేశంలో ఇప్పటి వరకు 21.58 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 18-44 ఏళ్లలోపు సంవత్సరాలున్న వారు 12,23,596 మంది మొదటి మోతాదు, 13,402 మం