రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి యూపీలో టీకాలు మారడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ న్యూఢిల్లీ, మే 27: ‘ఒకే వ్యక్తి రెండు వేర్వేరు టీకాల డోసులు వేసుకొంటే ఆ వ్యక్తిపై గణనీయమైన ప్రతికూల �
గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ 25 లక్షల మందికి అందనున్న వ్యాక్సిన్ సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్రావు సమీక్ష కరోనా కట్టడి కోసం సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28 నుంచి ప్రత్యేకంగా టీకాలు వేయాలని రాష్ట్ర ప
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో టీకాల డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19.84 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత ప్రభుత్వానికే విక్రయిస్తాం స్పష్టం చేస్తున్న వ్యాక్సిన్ కంపెనీలు అయోమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు టీకాలు సరఫరా చేయాలని మోడెర్నా సంస్థకు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రత�
హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ధాటికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. అతి భయానకమైన రోజులు గడపాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో తొలి వేవ్తో పో
బెంగళూరు, మే 24: కరోనా మహమ్మారి నుంచి తమ ఉద్యోగులు, కుటుంబాల వారిని కాపాడుకోవటానికి భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్) దేశవ్యాప్తంగా వివిధ ప్ర�
హైదరాబాద్ , మే 24: వ్యాక్సినేషన్పై అన్ని రకాల అపోహలూ తొలగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకోవాలని అంటున్నారు అపోలో స్పెక్ట్రాకు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మె
టీకా డ్రైవ్లో భారత్ మరో మైలురాయి.. | కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకాడ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో మూడో విడుతలో 18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసి
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు అనుమతి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు న్యూఢిల్లీ, మే 22: ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులతోపాటు ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతించి
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. రానున్న విశ్వక్రీడలకు అర్హత సాధించిన అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి కరోనా వ్యాక్సినే�
న్యూఢిల్లీ : భారత్ లో వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడించింది. అత్యధిక జనాభాతో కూడిన పేద రాష్ట్రాలు తమ ప్రజలకు వేగంగా వ్యాక్
దేశంలో కొరత నేపథ్యంలో నిర్ణయం కొవిన్లో 6.5 కోట్ల మంది నమోదు వీరిలో 70 లక్షలమందికి లభించిన టీకా 21 కోట్ల టీకాల కోసం గ్లోబల్ టెండర్లు జారీ చేసిన 9 రాష్ట్రాలు న్యూఢిల్లీ, మే 20: దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడిన వారిక�