న్యూఢిల్లీ: జూన్ చివరి నాటికి దేశంలో కోవిడ్ కేసులు 15,000-25,000 స్థాయికి పడిపోతాయని నిపుణుల కమిటీ అంచనా వేస్తున్నది. కానీ టీకాల కార్యక్రమానికి చురుగ్గా చేపట్టి నియంత్రణలు పకడ్బందీగా అమలు చేయకపోతే ఆరు నుంచి ఎని
థర్డ్వేవ్ను ఎదుర్కొనాలంటే వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలిఐఎంఏ అధ్యక్షుడు జయలాల్ న్యూఢిల్లీ, మే 19: దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదమున్నదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. దీనిని
తొలి డోసు వేసుకొన్నాక వైరస్ సోకితే రికవరీ అయిన 3 నెలలకు రెండో డోసు బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు కేంద్రం కొత్త మార్గదర్శకాలు టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు న్యూఢిల్లీ, మే 19: కరోనా బార�
వ్యాక్సినేషన్ | వ్యాక్సినేషన్పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం మానసిక రోగులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండానే బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనుంది. ఈ రోగులకు గుర్తింపు పత్రాలతో నిమిత్తం లేకుండా వ్యాక్సి�
తొలి టీకాలు వైద్యులు, సిబ్బందికి వేయటంపై ప్రధాని వ్యాఖ్యన్యూఢిల్లీ, మే 17: కరోనా సంక్షోభం వేళ దేశంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు నిరుపమైనవని ప్రధాని మోదీ అన్నారు. టీకాలను తొలుత వైద్యులు, వైద్యసిబ్బందిక
45 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తొలి టీకాతో అపోహలు తొలగించిన సర్పంచ్ ఇంటింటికీ వెళ్లి 314 మంది అర్హుల గుర్తింపు విడతలవారీగా అందరికీ రెండు డోసులు పూర్తి నిబంధనల అమలుతో మహమ్మారి దూరం సంక్షేమ, అభ�
న్యూఢిల్లీ: భారత్లో కోవీషీల్డ్ టీకా వేసుకున్న వారి 26 మందికి బ్లీడింగ్, బ్లడ్ క్లాటింగ్ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా తయారు చేసిన టీకాలను.. ఇండియా
తగ్గుతున్న కరోనా ఉధృతి | దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభు�
గువాహటి: హిజ్రాల కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాల కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి అంటున్నారు. గ�
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు.