భారత్లో కరోనా సంక్షోభంపై ఫౌచీ వాషింగ్టన్, మే 9: భారతదేశంలో కరోనా సంక్షోభానికి వ్యాక్సినేషన్ ఒక్కటే దీర్ఘకాలిక పరిష్కారం అని అమెరికా వైద్య నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సూచించారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగాలం�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ ఇది వర�
వ్యాక్సినేషన్ @ 111 డేస్.. 16.49 కోట్ల డోసుల పంపిణీ | మూడో దశ టీకా డ్రైవ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 11.8 లక్షలకుపై డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
వాషింగ్ టన్ ,మే 7: ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుంటే… మరోపక్క వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్పై ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను బలవంతం చేయకుండా వారంతంట వాళ్లే వ్యాక్సిన్ తీస�
ఢిల్లీ ,మే 6: కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అందుకోసం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులోభాగంగానే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త ఆఫర్ ను అనౌన్
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం | కొవిడ్-19 వ్యాక్సిన్ల ధరల తగ్గింపుపై కేంద్రం మౌనం, వ్యాక్సినేషన్ను రాష్ట్రాలకు వదిలేవడంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ | దేశంలో టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం రాత్రి 8 గంటల వరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 16,24,30,828 డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమ�
న్యూఢిల్లీ: కరోనా టీకా వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకా వేసుకున్న 113 మంది ఆరోగ్య సిబ్బందిపై చేసిన అధ్యయనంలో 18 మందికి (15.9 శాతం) కొవిడ్-19 పాజిటివ్గా తేలిందని ఢి�
తిరుపతి, మే5, 2021: అమర రాజా సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ఏజెన్సీలతో భాగస్వామ్యం చేసుకుని 18 ఏండ్ల వయస్సు పైబడిన ప్రతి ఉద్యోగికి తప్పకుండా ఉచితంగ
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటన న్యూఢిల్లీ, మే 4: వ్యాక్సిన్ వేసుకున్నవారికి బీమా ప్రీమియం చెల్లింపుల్లో రాయితీలు ప్రకటిస్తున్నాయి బీమా కంపెనీలు. ఇప్పటికే పలు సంస్థలు రాయితీలు ప్రకటించగా..తాజాగా �
ముంబై : కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను అధిగమించాలంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై ఆ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం ఇదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. మహమ్మారి కట్టడికి