అందుకోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నాం అంతర్జాతీయ స్థాయిలోనూ సేకరణ తయారీ సంస్థలకు సంపూర్ణ సహకారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఫార్మా, వ్యాక్సిన్ తయారీదారులతో భేటీ నాటోఫార్మా నుంచి రూ. 4.2 కోట్ల బారిస
హైదరాబాద్ : కొవిడ్ టీకా డ్రైవ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కారణంగా రిటైర్�
న్యూఢిల్లీ: వచ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 1.92 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 16 నుం�
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో.. | దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల వరకు వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తె�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడితే దేశ ప్రతిష్ట మసకబారుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల �
ముంబై : కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కొద్ది నెలల కిందటే డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడితే ప్రముఖులు సహా పలువురి ప్రాణాలు కాపాడగలిగేవారమని బాంబే హైకోర్టు బుధవారం వ్�
ఢిల్లీ,మే 12: స్పైస్ జెట్ విమానయాన సంస్థ మే17 తేదీ నుంచి తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ను ప్రారంభించనున్నట్టు స్పైస్ జెట్ ఎయిర్స్లైన్ వెల్లడించింది. ముందుగా కంపెనీ స్పాన్సర్ చేసిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను
అందరికీ వైద్యం అందేలా చూడాలి | శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు.
విక్టోరియా: అత్యధిక జనాభా కోవిడ్ టీకాలు తీసుకున్న సెషెల్స్ లో కరోనా విజృంభణ శాస్త్ర్రవేత్తలను విస్మయానికి గురిచేస్తున్నది. టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సెషెల్స్ జనాభా సుమారు లక్ష దాకా ఉంటుంది. చైనా వి
నిపుణులతో చర్చించిన తర్వాతే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించాం మీ ప్రమేయంతో అనర్థాలు జరుగవచ్చు సుప్రీంకోర్టుకు కేంద్రం న్యూఢిల్లీ, మే 10: దేశంలో అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని వైద్య నిప
17కోట్లకుపైగా టీకాల పంపిణీ : ఆరోగ్య మంత్రిత్వశాఖ | కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. వ్యాక్సిన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత