Free vaccines for states: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రెండో డోస్తో ప్రయోజనం తక్కువే యూరప్ దేశాల అధ్యయనంలో వెల్లడి విదేశాల్లో మారిన వ్యాక్సినేషన్ వ్యూహం మన దేశంలోనూ అధ్యయనం అవసరం ఎక్కువమందికి టీకాలు వేసే అవకాశం విజేతలకు ఒకే డోస్ వ్యాక్సిన్ ఇస్తే కరోన
100 రోజుల్లో కరోనాపై విజయం ఊపిరి పీల్చుకుంటున్న అమెరికా నాడు శవాల కుప్పలు.. నేడు మాస్కులు పక్కనపెట్టే పరిస్థితి ఆరోగ్యం, ఆర్థికం సమన్వయంతోనే ఈ విజయం కరోనాపై పోరుకు రూ.140 లక్షల కోట్ల ప్యాకేజీ కీలకపాత్ర పోషిం�
కేంద్రం నుంచి అందని వ్యాక్సిన్లుహైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ వ్యాక్సిన్ అనే కేంద్రం నిర్ణయానికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. మార్చి 1 నుంచి 18 నుంచి 44 ఏండ్లవారికి వ్యాక్సినేషన్ �
న్యూఢిల్లీ: ఇండియాలో ఫేస్బుక్ కొత్త టూల్ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ శుక్రవారం ప్రకటించింది. మొబైల్ యాప్లో ఈ టూల్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింద�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశలోకి వెళ్లబోతోంది. దేశంలోని అతిపెద్ద ఏజ్ గ్రూప్ అయిన 18 నుంచి 44 ఏళ్ల వారికి శనివారం నుంచే కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. కొన్ని రాష్ట్�
మూడో విడుత టీకా కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు | దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండినవారికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఒకే వ్యాక్సిన్కు రెండు ధర�
లండన్ : నైట్ షిఫ్ట్ ల్లో పనిచేసే వారికి కొవిడ్-19తో ఆస్పత్రి పాలయ్యే అవకాశం మూడు రెట్లు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. రాత్రి వేళ పనిచేసేవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందు�
న్యూఢిల్లీ: ఇండియా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోంది. శనివారం (మే 1) నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరూ వ్యాక్సిన్కు అర్హులే అని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 50 న�
మహారాష్ట్రకు నిపుణుల హెచ్చరికముంబై, ఏప్రిల్ 28: ప్రజలకు టీకాలు వేసే కార్యక్రమం మందగమనంతో మహారాష్ట్ర కరోనా మూడో దశ ఉద్ధృతిని (మూడో వేవ్ను) ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దేశం మొత్త�