మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
వ్యాక్సిన్లు| దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.
నగర పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి.. వారి జాబితాను సిద్ధం చేయాలని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ఈ మేరకు మంగళవారం డీసీపీలు, ఏసీపీలు, స్టేషన్ ఎస్హెచ్ఓలతో ఏర్పాటు
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�
టీకా తయారీకి అనేక దేశాలు ఫండింగ్ ఇచ్చాయి అది దృష్టిలో పెట్టుకొనే తక్కువ ధర ఇప్పుడు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేయాలి అందుకు పెట్టుబడులు కావాలి.. అందుకే ధరలో పెరుగుదల టీకా రేటు పెంపును సమర్థించుకొన్న సీరం మ�
న్యూఢిల్లీ : మే 1 నుంచి 18-45 ఏండ్ల లోపు వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండటంతో ఈ ప్రక్రియకు ముందుగా రాష్ట్రాలు అదనంగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను అనుమతించాలని, ఆయా కేంద్రాల్లో రద్ద
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వ్యాక్సిన్ల కొరత ఆందోళన రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో నగరంలోని 52 వ్యాక్సినేషన్ కేంద్రాలు మూత�