వ్యాక్సిన్కు ముందు, తర్వాత జాగ్రత్తలు తప్పనిసరి హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కొందరిలో జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. కానీ, కొందరు ఆ లక్ష�
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ టీకాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, దానికి తగ్గట్టుగా సిబ్బందిని సమకూర్చి మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ వేగవంతం చేయ�
కొవిడ్ వ్యాక్సినేషన్| కరోనా వ్యాక్సినేషన్పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. కోవాగ్జిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తిలేనిది కాద�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కౌంటర్ ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. నేను క�
విదేశీ టీకాలకు కూడా అనుమతులివ్వాలి ప్రధాని మోదీకి మన్మోహన్ లేఖ న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కరోనా కట్టడికి వ్యాక్సిన్ చాలా కీలకమని, దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూ�
పడకల కొరత లేదు | కరోనా రోగులకు చికిత్స నందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్కే భవన్లో మీ�
వ్యాక్సిన్ తీసుకున్న అర్హులైన 250 మంది ముథోల్, ఏప్రిల్ 14: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కారేగాంలో 45 ఏండ్లు దాటినవారంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 272 కుటుంబాలు, 1,001 మంది జనాభా ఉ
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ �