విదేశీ టీకాల అనుమతి ప్రక్రియ వేగవంతం వారంపాటు పరిశీలించి ఆ తర్వాత అనుమతి వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు కేంద్రం నిర్ణయం జాబితాలో ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం
న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ స్ట్రెయిన్లు దేశవ్యాప్తంగా ప్రబలుతున్నా ప్రజలు కొవిడ్-19ను తేలికగా తీసుకుంటున్నారని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ( ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్ద�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రోజూ లక్షల మంది టీకాలు వేయించుకుంటున్నారు. దాంతో దేశంలో కొవిడ్ వ్యాక్స
కేంద్రానికి సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ | కొవిడ్ టీకాల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రానికి అత్యవసరంగా 30 లక్షల కొవిడ్ టీకాలు పంప
న్యూఢిల్లీ: ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వ్యాక్సినేషన్లో అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది. కేవలం 85 రోజుల్లోనే దేశంలో పది కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకాలు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్
న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అసమర్ధ విధానాలతోనే కొవిడ్-19 సెకండ్ వేవ్కు దారితీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విలువైన సూచనలను అహంకార ధోరణితో కూడిన కేంద్ర సర్కార్ చెవికెక్కించుకవడం లేదన
కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
విభాగాలవారీగా ఆదేశాలు వారంలో పోలీసులకు 95% పూర్తి 14 నాటికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ, అటవీ అధికారులకూ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇప�
కరోనా సెకండ్ వేవ్ కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది.
కరోనాపై అవగాహన పెరిగింది | కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు మాస్కులు ధరించి అన్నిజాగ్రత్తలు పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నార