న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ను ఏప్రిల్ నెలలో ఆదివారాలు, పండుగ రోజుల్లోనూ కొనసాగించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. గురువారం నుంచే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన
కరోనా కేసులు | దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్ తర్వాత
కొనసాగుతున్న రెండోదశ వ్యాక్సినేషన్ కరోనా వ్యాప్తితో టీకాపై లబ్ధిదారుల ఆసక్తి పీహెచ్సీల్లోనూ ప్రారంభించిన ఆరోగ్యశాఖ హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వే�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ �
వాషింగ్టన్ : కొవిడ్-19 వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న విముఖత మహమ్మారి అంతానికి పెను సవాల్గా మారిందని తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షల్లో ఇటీవల చోటుచేసుకున్న క
న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు 40వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 53,476 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్�
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్న ఉదంతాలు వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. పలువురు వైద్య సిబ్బందిలోనూ వ్యాక్సిన్ డోసు తీసుకున్న తర్�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది
సిరిసిల్ల: జిల్లాలో మరో రెండు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సిరిసిల్లలోని జిల్లా ప్రధాన దవాఖానలో కరోనా టీకా పంపిణీ చేశారు. కొత్తగా వేములవాడ, ఎల్లారెడ్డిపే
న్యూఢిల్లీ: ఓవైపు ప్రపంచంలోని చాలా పేద దేశాలకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఇండియాలో మాత్రం ఎంతో విలువైన వ్యాక్సిన్ �
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న రైతులందిరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. తాను కూడా వ్యాక్సిన�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుక�
ముంబై : లక్ష మంది బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్ను స్పాన్సర్ చేస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల వ్యయాన్�
వాషింగ్టన్: ఈ ఏడాది జూలై నాలుగవ తేదీ నాటికి ప్రతి అమెరికా పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఒకవేళ దేశమంతా వ్యాక్సిన్ తీసుకుంటే.. జూలై నాలుగవ తేదీన కోవిడ్ నుంచి మనకు స�