ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వైరస్ మలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్న�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2.3 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే సుమారు 20 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీ�
వాషింగ్టన్: టీకాలు తీసుకున్న వారికి అమెరికా ప్రభుత్వం కొత్త సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ సంపూర్ణంగా ముగిసిన వారు.. ఇండోర్స్లో చాలా స్వల్ప స్థాయిలో సమావేశాలకు హాజరుకావచ్చు అని పేర్కొన్నద�
చెన్నై : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.
జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. గత నెల 25న ఆయన ప్రైవేట్ వైద్యుల కోటాలో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఇవాళ ఉదయం జిల్లా ప్రధ�
న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. అంతేకాదు రెండు, అంతకన్నా ఎక్కువ వ్యాధుల�