న్యూఢిల్లీ: సగటున ప్రతి రోజూ 34,30,502 కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఇండియానే టాప్లో ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఇప్పటి వరకూ 9.01 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్ల�
కనీసం వంద మంది అర్హులుంటే వారు పనిచేసే చోటే వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ నెల 11 నుంచి అమలు 24 గంటల్లో 1,15,736 కేసులు 8 రాష్ర్టాల్లోనే 80 శాతం నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశంలో కరోనా విజృంభణ నేపథ�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. వ్యాక్సిన్ను కోరుకున్న వారందరికీ ఇవ్వరని, అవసరమైనవారికే వ్యాక్సిన్ ఇస్తారన�
రోజుకు 1.25 లక్షల మందికి వ్యాక్సినేషన్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రెండింతలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర�
అందరికీ వ్యాక్సినేషన్ కష్టమే|
అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ దారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) మాత్రం భారతీయులందరికీ సరిపడా వ్యాక్సిన్లు ..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 43 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించారు. ఒక్కరోజులో ఇంతటి భారీ సంఖ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. సీఎ
రుయిలీ: చైనాలోని రుయిలీ నగర ప్రజలందరికీ కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఆ నగరంలో సుమారు మూడు లక్షల జనాభా ఉంది. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఆ నగరంలో తాజాగా 15 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అ�
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు ముందు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రానికి హితవు పలికింది. ప్రస్తుత వేగంతో వ్యాక్సినే�
ముంబై: ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్కు వ్యాక్సినేషన్ అంశంపై తాము ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనికి సంబంధించి తాము ఆరోగ్యశాఖతో సంప్రదిస్తున్నామని, ఆటగాళ
వ్యాక్సినేషన్ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 12,76,191 డోసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 7.06 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వ్యాక్సినేషన్ | ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి
కొవిడ్ టీకా పంపిణీ | దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.