న్యూయార్క్ : అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (బీసీఎం) భాగస్వామ్యంతో హైదరాబాద్ కు చెందిన బయలాజికల్ ఈ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పలు కొవిడ్ వేరియంట్లను దీటుగా ఎదుర్కొంటుందని బీసీఎం నేష�
హైదరాబాద్, మే 31: తమ ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుకు భరోసానందిస్తూ వేదాంత ఇప్పుడు దేశ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. తద్వారా తమ ఉద్యోగులు , వారి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములక�
వారణాసి : కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసుతో యాంటీ బాడీలు వేగంగా పెరుగుతాయని బనారస్ హిందూ యూనివర్సిటీ జన్యు శాస్త్ర ప్రొఫెసర్ జ్ణానేశ్వర్ చౌబే అన్నారు. కొవిడ
న్యూఢిల్లీ: టీకాల కార్యక్రమం తప్పుల తడకగా ఉందని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి తలంటు పోసింది. భిన్న ధరలు, కొరత, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం వంటి విమర్శలు ప్రస్తావించింది. 2021 చివరి �
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,52,734 కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో రోజువారీ కేసులు ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారి.
Vaccine Doubts | కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? లేదా? తీసుకుంటే ఏమవుతుందో? రెండు డోసులు ఎందుకు? ఒక్క డోస్ తీసుకుంటే సరిపోదా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి.
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ | దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
మంత్రి హరీశ్ రావు | సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు సూపర్ స్ప్రైడర్లలో భాగంగా రాష్ట్రంలోని 50 వేల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ ర�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్�
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్న భారత మహిళా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో కట్టుదిట్టమైన క్వారంటైన్లో ఉన్న క్రికెటర్లు శుక్రవారం వ్యాక్సిన్ తొలి డో
న్యూయార్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యేలా లేదు. జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కొవిడ్-19 ప్రపంచాన్ని విడిచిపెట్టదని డబ్ల్యూహెచ్ఓ య�
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. | దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. ఇటీవల రెండు లక్షలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా రెండు లక్షలకు దిగువన చేరాయి. 44 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి రోజువారీ కేసులు చేరుకున్నా�
జర్మనీ| దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవి
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కోసం బయలుదేరే ముందే భారత అథ్లెట్లు, కోచ్లు, అధికారులందరికీ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కూడా అందిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. ఇప్పటికే వారికి తొలి డోసు వ