షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో అంగాన్వాడీ భవనం ప్రారంభం నందిగామ : మహిళ, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
క్యాన్బెరా: ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్లైన్స్ వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను జారీ చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు కచ్చితంగా కోవిడ్ టీకా తీసుకోవాలని ఆదేశించింది. ఉద్యోగులు కోవిడ�
మెదక్ జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఒక్కో కేంద్రంలో రోజుకు 150 నుంచి 200 వరకు జిల్లాలో అప్పటి వరకు 2,27,615 మందికి వ్యాక్సిన్ మెదక్ : కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ మళ్లీ షురువైంది
న్యూఢిల్లీ: ముంబై మహానగరంలో ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది నవంబర్ చివరి నాటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహల్ తెలిపారు. నగరంలో ప్రతి ఒక్క పౌ
దేశంలో కరోనా కేసులు | దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింద
దేశంలో కరోనా కేసులు | దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 147 రోజుల తర్వాత రోజువారీ కేసులు భారీగా తగ్గాయ
మియాపూర్ : కరోనా కట్టడికి చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు సర్కిల్ డీసీ నందగిరి సుధాంశ్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన �
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు | దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 39,686 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ కారణంగా 4
బూస్టర్ డోస్పై వెనక్కి తగ్గని అగ్రరాజ్యాలు! | కరోనా మహమ్మారి కట్టడికి ప్రస్తుతం వ్యాక్సినే కీలక ఆయుధం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు అగ్ర దేశాల్లో టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతున్నది. చాలా దేశాల్లో ఇప
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శుక్రవారం 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 38 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఇది 13 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
జాతీయ సగటును మించి వినియోగంపార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వంహైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): విలువైన కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. గత రెండు నెలల్లో వ్యాక్సిన్ వృథా కాకుండా జా