వారందరూ కింది స్థాయి సిబ్బంది.. తమ విధుల్లో ఎటువంటి లోపం లేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విపత్కర సమస్యలను సృష్టించింది. మళ్లీ కొవిడ్పై ఆందోళన చెందకుండ�
కొవిడ్-19 కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు.
WHO | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమంతప్పకుండా అందించాలని
Air India Express | వ్యాపార దిగ్గజం టాటా ఆధ్వర్యంలో నడుస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సబ్సిడరీ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా మార్గదర్శకాలు జారీ
Corona | దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
వచ్చే డిసెంబర్ 2023 నాటికి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు తట్టు, రుబెల్లా బారిన పడకుండా ప్రతి ఒకరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని మెదక్ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్ వైద్య సిబ్బందికి స�
మెదడు వాపు వ్యాధి రాకుండా సంవత్సరం నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు జె.ఈ. వ్యాక్సిన్, మీసిల్స్ అండ్ రుబెల్లా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు.
మెదడు వాపు వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సహకరించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మెరుగైన వైద్య సేవల కల్పనలో భాగంగా రాష్ట్రంలో శిశువు జన్మించిన నాటి నుంచి అవసరమయ్యే వ�
చలికాలం వణికిస్తుంది. భయపెడుతుంది. పిల్లల విషయానికి వచ్చేసరికి కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారుతుంది. న్యుమోనియాకు దారితీస్తుంది. అలా నేరుగా శ్వాసకోశ వ్యవస్థ పై దాడికి తెగబడుతుంది. ఈ వ్యాధికి అడ్డుకట్
జిల్లాలో టీడీ వ్యాక్సినేషన్ రెండు వారాల పాటు చేపట్టను న్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో సోమవారం ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యా ధి నిరోధన టీకా ప
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నది.ప్రస్తుతం జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 118 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి.