బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ప్రజలను మోసగించేందుకు తెలంగాణ లో బీసీలకు ఏదో చేస్తున్న�
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమక
మహబూబ్నగర్ పాత బస్టాండ్ దగ్గర్లోని ఎరువుల దుకాణం వద్ద క్యూలో నిల్చున్న రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. వారి ఆవేదనను తెలుసుకున్నారు. రైతులను రైతులే కాదంటూ మంత్రులు బద్నాం చేస్తున్న�
రాష్ట్రంలోని గౌడన్నల, కల్లుగీత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్ సర్కార్.. రాత్రికి రాత్రే సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపనకు నిర్ణయం తీసుకున్నది.
బీసీలపై కాంగ్రెస్, బీజేపీ కపట ప్రేమను చూపుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల వెనుకబాటుపై చర్చ జరుగుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాయని
కల్తీని అరికట్టడం చేతగాకే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి జీవనాధారమైన కల్లుపై నిషేధం విధించాలని యోచిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ�
రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ తొలి నుంచి కోరుతున్నదని స్పష్టంచేశారు. ఆర్డినెన్స్లు, జీవోల �
V srinivas goud | కల్తీ కల్లు తాగిన 24, 48 గంటల తర్వాత అస్వస్థతకు గురి కావడంతో ఎలాంటి రసాయనాలు కలిపారు. ఎంత మోతాదులో కలిపారు. ఎవరు కలిపారు ఎవరైనా కావాలని కలిపారా? అనే అన్ని కోణాలలో పూర్తిగా విశ్లేషించి, దర్యాప్తు చేయా�
42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 15న హైదరాబాద్లో బీసీ మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోటా ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.