ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ను దూషించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి మాట్ల�
జాతీయ స్థాయిలో పామ్బోర్డు ఏర్పాటుచేసి ఆయిల్పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు. పామ్ చెట్ల నుంచి బెల్లం, ఇతర ఉప ఉత్పత్తులను తయారుచేసి వాటితో పిల్లలకు ఆ�
దేశంలో తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ తాటి చెట్టు(పామ్) బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు
తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో మిలియన్ మార్చ్ను నిర�
ఎన్నికలకు ముందు ఆటో మోటర్ రవాణా కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ను అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ల సంగతేంటి? రాహుల్గాంధీ’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
కుమ్మెర జాతరలో పసిబిడ్డను పోగొట్టుకున్ను బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా, అక్కడి పోలీసులు నిందితుల పక్షాన కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కులం, మతం పేరుతో,
వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆయా కంపెనీల యాజమాన్యాలను డిమాండ్ చేశారు. గురువారం ఆయన గుండ్లపోచంపల్లిలోని మయూర ఇండియా మల్ట�
‘తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ దుష్టపాలనతో పాలమూరు జిల్లా ప్రజలకు వలపోతే మిగిలింది. ఆ పార్టీ వల్లే వలసల జిల్లాగా మారింది’ అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
‘వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ ఒక బీసీ బిడ్డగా నేను పార్లమెంట్లో ప్రైవేటు బీసీ బిల్లు ప్రవేశపెడతా. ఆ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు కోరుతా. వారంతా మద్దతుగా నిలవాలి.
పవన్ కల్యాణ్.. మీకు జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా హైదరాబాద్కే వస్తావు, అలాంటిది తెలంగాణవాళ్లకు కండ్లు మంచిగా లేవనడం మాత్రం తప్పు’ అని మాజీ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహించారు.
కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని, ఆ పార్టీలతోనే బీసీలకు రాజకీయ పదవులు అందకుండా పోతున్నాయని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. రెండు పార్టీలు బీసీలకు రాజక�
అణగారిన వర్గాల బతుకుల్లో చైతన్యం నింపిన జ్యోతిబాఫూలే జీవితం చిరస్మరణీయమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. చదువుతో బడుగుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావించి ఆ దిశగా ఆయన ఎంతగ�
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసగిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు’ అని