రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షంపాలైంది. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోళ్లు చేపట్టని ఫలితంగా రోజులకొలద�
జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దానిని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ల
‘అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేశాం.. మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవద్దు.. పార్లమెంట్లో బిల్లు కోసం కేంద్రం వెంటపడి 42% కోటా సాధించాలి.’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
V Srinivas Goud | మయూరి పార్క్ వద్ద గౌడ సంఘం నాయకులు, బైపాస్ చౌరస్తాలో ఎదిర నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లు
బీసీల డిమాండ్ల సాధన పోరాటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో సోమవారం ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్�
యూజీసీ ముసాయిదా నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, వాటిని మార్చాల్సిందేనని మాజీ మంత్రి, ఓబీసీ సంఘం కన్వీనర్ వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
లగచర్ల కుట్ర కేసులో అరస్టై చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్రెడ్డితో శనివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ కా�
ప్రజాసమస్యలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు.
రాష్ట్రంలో ఒక్క లెక్చరర్ కూడా లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 25 వరకు ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాంటి కాలేజీల్లో విద్యార్థులు ఎలా చేరుతారని, ఎలా చదువుతారని సర్కార�
మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి నవీన్కుమార్రెడ్డికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు బీ ఫాం అందించారు.
తప్పుడు ప్రచారంతో, అమలు సాధ్యంకాని హామీలిచ్చి కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో పాలమూరు జిల్లా ఎంతో అభివృద్ధి సాధించిందని.. కానీ, �
V Srinivas Goud, Srinivas Goud, Minister Srinivas Goud, Former, Former Srinivas Goud, Minister Srinivas Goud Planted Paddy In The Field at Chinnadarpally
ప్రపంచం, దేశం గర్వించ దగ్గ గొప్ప సినీగేయ రచయిత చంద్రబోస్ అని, 75 సంవత్సరాల తరువాత దేశానికి, తెలుగు నేలకు ‘నాటు నాటు’ పాటకు అస్కార్ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ �