తమ మీద కోపంతో అభివృద్ధి పనులు ఆపొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ను తిడితే ప్రజలు మెచ్చుకుంటారని అనుకోవద్దని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గత బ
కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సోమవ�
ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ ఉద్యమంలో అలాగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడటంలో కీలక పాత్ర పోషించిన వివిధ సంస్థల రాష్ట్ర
భగీరథుడి స్ఫూర్తితోనే కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను పంచారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కొనియాడారు.
చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల చేనేత కార్మికులు బతకలేని పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి వి.శ్ర
దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలోనూ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని దక్షిణ భారత ఓబీసీ అసోసియేషన్ ముఖ్య సలహాదారుడు, తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మారుమూల గ్రామాలు సైతం ముందడుగు ఎదిరను అన్ని విధాలా అభివృద్ధి చేశాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 27 : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ
కార్లలో తిరిగేలా పరిస్థితులను మారుస్తాం నెలకు లక్ష ఆదాయం వచ్చేలా చేస్తాం ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ దళితబంధు అమలుపై సమీక్ష మహహబూబ్నగర్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : రాష్ట్ర ప్ర�