డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హరీష్ ధామి, మనోజ్ రావత్ ఆ రాష్ట్ర అసెంబ్లీ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ధార్చులలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపర్చాలని, చార్ ధామ్ యాత్రను
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం అర్చకులు ధర్నా చేశారు. ఆదివారం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. చార్ ధామ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కేదార్నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ డిమ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టిన ‘మిషన్ మర్యాద’ కింద ఈ ఏడాది జూలై 15 నుంచి ఇప్పటి వరకు 10,475 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. 1,870 మందిని అరెస్టు చేయడంతోపాటు రూ. 19.5 లక్షలకు పైగా జ
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని �
Land Slides: ఉత్తరాఖండ్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో కొండ ప్రాంతాలు బాగా నానిపోయి ఉండి తరచూ రహదారులపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
Ajay Kothiyal : ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ప్రకటించింది. కల్నల్ (రిటైర్డ్) అజయ్ కోతియాల్ పేరును ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఉదయం డెహ్రాడూన్లో వెల్లడించ�
డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. తాజాగా శనివారం ఉత్తరాఖండ్లో ఓ హోటల్ బిల్డింగ్ భాగం ఒక్కసారిగా కూలింది. శిథిలాలు లోయలోకి జారి పడ్�
Fake Testings : హరిద్వార్లో ఏప్రిల్ నెలలో నిర్వహించిన కుంభమేళా సందర్భంగా నకిలీ కొవిడ్ పరీక్షలు జరిపారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం ఉత్తరాఖండ్లోని �
కుప్పకూలిన ఇళ్లు| ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భారీ వర్షాల కారణంగా ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్ష�
కాంవడ్ యాత్ర| ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ�
డెహ్రాడూన్: మత ప్రదేశాల గౌరవాన్ని కాపాడేందుకు ‘మిషన్ మర్యాద’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. పవిత్ర పుణ్య క్షేత్రాల వద్ద అగౌరవంగా, అసభ్యంగా ప్రవర్తించే వారిప�
People crosing river: దాంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి నదులు, నాలాలు దాటాల్సి వస్తున్నది.