కాంవడ్ యాత్ర| ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ�
డెహ్రాడూన్: మత ప్రదేశాల గౌరవాన్ని కాపాడేందుకు ‘మిషన్ మర్యాద’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. పవిత్ర పుణ్య క్షేత్రాల వద్ద అగౌరవంగా, అసభ్యంగా ప్రవర్తించే వారిప�
People crosing river: దాంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి నదులు, నాలాలు దాటాల్సి వస్తున్నది.
డెహ్రాడూన్: త్వరలో ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగు హామీలు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు ఉండవన్�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఉచిత, రాయితీ విద్యుత్ పథకాన్ని గురువారం ప్రకటించింది. వంద యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని, ఎలాంటి చార్జీలు ఉండవని ఆ రాష్ట్ర విద్యుత్ మంత్రి
ఎన్నుకున్న బీజేపీఎల్పీ.. నేడు ప్రమాణం నాలుగు నెలల్లో మూడోసారి సీఎం మార్పు దేవభూమిని బీజేపీ అవమానిస్తున్నది: కాంగ్రెస్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్సింగ్ ధామిని ఆ రాష్ట్ర బీజే
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాధోడ్పై బేగంపురకు చెందిన పార్టీ మహిళా కార్యకర్త ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల ప్రకారం జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే సుర�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎం తిరాత్ సింగ్ రావత్ రాజీనామా వ్యవహారంలో కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీష్ రావత్ విమర్శలు గుప్పించారు. ఉత్తరాంఖండ్లో ఐదేండ్లలో బీజేపీ ముగ్గురు ముఖ్య�
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో శనివారం బీజేపీ
డెహ్రాడూన్, జూన్ 29: చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. జూలై 1 నుంచి దశలవారీగా యాత్రను ప్రారంభించాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించిందని, దీంతో యాత్�