ఎన్నికల బరి| రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో వ�
డెహ్రాడున్ జూన్ 25 :ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆ చాంపియన్ పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సరైన ప్రోత్సాహం, సహకారం అందక రెక్కాడితే గానీ డొక్కాడని �
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో సీఎంను మార్చినంత మాత్రాన బీజేపీ చేసిన పాపాలు మాసిపోవని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజ�
చార్ ధామ్ యాత్ర| ఉత్తరాఖండ్లోని మూడు జిల్లాల ప్రజలు చార్ ధామ్ యాత్ర చేపట్టవచ్చని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసులకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్�
చమోలీ : ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన అకస్మాత్తుగా భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడం వల్ల వచ్చిన ఆ ఉప్పెనలో సుమారు 200 మంది మరణించారు. ఆ ఘటనప�
‘మిక్సోపతి’కి అనుమతి లేదు : ఐఎంఏ | తేలిక పాటి, లక్షణాలు లేని రోగులకు పంపిణీ చేసే కొవిడ్-19 కిట్లో పతంజలి తయారు చేసిన కరోనిల్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేర్చింది.
సరయూ నదిలో తేలిన మృతదేహాలు | బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో గంగానది, యమునా నదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటన మరిచిపోక ముందే మరోసారి ఉత్తరాఖండ్లోని ఓ నదిలో మృతదేహాలు కలకలం సృష్టించాయి.