గంగోత్రి ఆలయ ద్వారాలు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 18 ఏండ్ల వయసు పైబడిన వారిఇక టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సోమవారం ప్రారంభించారు
ఉత్తరాఖండ్లో రేపటి నుంచి కర్ఫ్యూ | దేశాన్ని కరోనా వణికిస్తోంది. మహమ్మారి ఉధృతికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టగా.. మరిన్ని పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. హరిద్వార్లో ఇటీవల ముగిసిన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి 91 లక్షల మంది భక్తులు హాజరై గంగానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు.
25 మందే అనుమతి | రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గతంలో 100 మందికి వరకు అనుమతి
డెహ్రాడూన్: మదర్సా కాంప్లెక్స్లను కరోనా కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు డెహ్రాడూన్ ఖాజీ అహ్మద్ కస్మి తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్ర
న్యూఢిల్లీ: నకిలీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ఏడుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో వీటిని తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో కోట్ద్వ
డెహ్రాడూన్: ఒక అంబులెన్స్ డ్రైవర్ పెండ్లి ఊరేగింపులో డాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి బాగా పెరిగింది. �