కరోనా కర్ఫ్యూ పొడిగింపు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 25 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా..
డెహ్రాడూన్, మే 17: కేదర్నాథ్ ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకున్నాయి. ఏటా శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సారి ఈ విరామం తర్వాత సోమవారం ఆలయ ద్వారాలను తెరిచిన పూజారులు ప్రధాని మోదీ తరఫ
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ | ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
గంగోత్రి ఆలయ ద్వారాలు | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ప్రముఖ ఆలయమైన గంగోత్రి ఆలయం తెరుచుకుంది. కొవిడ్ నేపథ్యంలో తలుపులు తెరిచే వేడుకను శనివారం ఉదయం నిరాడంబరంగా నిర్వహించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 18 ఏండ్ల వయసు పైబడిన వారిఇక టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సోమవారం ప్రారంభించారు
ఉత్తరాఖండ్లో రేపటి నుంచి కర్ఫ్యూ | దేశాన్ని కరోనా వణికిస్తోంది. మహమ్మారి ఉధృతికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాట పట్టగా.. మరిన్ని పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. హరిద్వార్లో ఇటీవల ముగిసిన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి 91 లక్షల మంది భక్తులు హాజరై గంగానదిలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించారు.